- అబే దుబారు
(సంజీవనాథస్వామి అనే పేరుతో ఫ్రాన్స్ దేశానికి చెందిన 'లీ-గాక్' అనే క్రైస్తవ మత ప్రచారకుడు 1730లో వేమన పద్యాలను తొలుత సేకరించారు. వాటిని 1931లో ఫ్రాన్స్ దేశపు రాజు గ్రంథాలయానికి పంపారు. ఆ దేశానికి చెందిన 'అబే దుబారు' అనే కేథలిక్ మత బోధకుడు 1806లో 'హిందువుల ఆచారాలు' అనే పుస్తకాన్ని ఫ్రెంచ్ భాషలో రాశారు. దాన్ని ఈస్టు ఇండియా కంపెనీవారు ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించారు. ఇందులో వేమనను గురించి అబే దుబారు ప్రస్తావించారు. ఈ విధంగా ఇంగ్లిషు వారికి వేమన గురించి మొదటగా తెలిసింది. 1829లో ఆంగ్లేయ సివిల్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 'వేమన నీతి పద్యములు' పేరుతో పుస్తకం వెలువరించారు.)
Mon.1st April 2013, Visalandhra Daily
No comments:
Post a Comment